- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రామతీర్థం మరో భద్రాద్రిగా వెలుగొందిందని టీడీపీనేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు అన్నారు. పథకం ప్రకారమే వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు 120 ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా..దేవాదాయ శాఖ మాత్రం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వాడుకున్నారని చెప్పారు.
Next Story