- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్యకు వెళ్లే టూరిస్టులకు గుడ్ న్యూస్
by samatah |
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం అయోధ్యలో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం అయోధ్యలో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అయోధ్య నగరంలో పర్యాటకులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ బస్సులు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. సీఎం యోగీ చొరవతో ఈ బస్సులు నగరానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. జనవరి 22న అయోధ్యకు వచ్చే ప్రతినిధులందరికీ ఈ బస్సు సేవలు అందిస్తామని చెప్పారు. వీటిని నడపడానికి డ్రైవర్లకు సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని విడుదల చేయవు. అయోధ్య ఈవెంట్ సందర్భంగా సందర్శకులను ఆకర్షించేందుకు వీటిని ప్రత్యేకంగా అలంకరించారు.
Next Story






