- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బజార్ హత్నూర్: మండలంలోని అనంతపూర్ గ్రామంలో ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు మరియు కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభావంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దని, కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ ను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సర్పంచ్ పెందుర్ రాజేశ్వర్, గ్రామ పటేల్ హీరామాన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story