- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. చంద్రబాబు అండ్ కో అమరావతిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవరావతిని చివరకు భ్రమరావతిగా మార్చేశారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు కూడా ఈ వ్యవహారంపై ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సబ్బం హరిపై ఆరోపణలు చేసిన అవంతి.. లోకేశ్ను సీఎం చేయడమే ఆయన అజెండా అని చెప్పారు. జగన్ కంటే లోకేశ్ మంచిగా పాలించగలరా అంటూ అవంతి శ్రీనివాస్ సబ్బం హరిని ప్రశ్నించారు.
Next Story