- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: కాళేశ్వరం జలాలు ఇటీవల రంగనాయక సాగర్ కుడి కాలువకు విడుదల చేశారు. అసలే లాక్డౌన్.. ఆపై తీరిక సమయం ఎక్కువే.. ఇంతలో స్నేహితులు వచ్చారు. సరదాగా ఈతకు వెళ్లారు. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మధు(24) స్నేహితులతో కలసి ఆదివారం సరదాగా చంద్లపూర్ సమీపంలో ఉన్న రంగనాయకసాగర్ కుడి కాలువులో ఈతకెళ్లారు. ఈ క్రమంలో మధు కాలువలో మునిగి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మృతితో హౌసింగ్ బోర్డు కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story