- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్రమత్తంగా ఉండాలని చాటింపు
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో పరిధిలోని దోమలపల్లి, అప్పాజీపేట, బుద్ధారం, రాములబండ, అన్నెపర్తి పరిసరాల్లో చిరుత సంచిరస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో పాదముద్రలను గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చాటింపు వేయించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో పరిధిలోని దోమలపల్లి, అప్పాజీపేట, బుద్ధారం, రాములబండ, అన్నెపర్తి పరిసరాల్లో చిరుత సంచిరస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో పాదముద్రలను గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చాటింపు వేయించారు.
Next Story






