అప్రమత్తంగా ఉండాలని చాటింపు

by  |
అప్రమత్తంగా ఉండాలని చాటింపు
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో పరిధిలోని దోమలపల్లి, అప్పాజీపేట, బుద్ధారం, రాములబండ, అన్నెపర్తి పరిసరాల్లో చిరుత సంచిరస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో పాదముద్రలను గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చాటింపు వేయించారు.


Next Story

Most Viewed