- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా మల్లయ్యపల్లిలో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూ కాదని అధికారులు నిర్దారించారు. మల్లయ్యపల్లిలో పశుసంవర్థక శాఖ అధికారులు శుక్రవారం పర్యటించారు. చనిపోయిన కోళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. పొలాల్లో పురుగుల మందుల వినియోగంతో కోళ్లు మృతి చెందాయని తెలిపారు. నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అదికారులు సూచించారు.
Next Story