- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై మంగళవారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మరణించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సౌత్ దినాజ్ పూర్ ఎస్పీ దేబర్షి దత్తా తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. పుర్బా బర్దమాన్లో మరో ఘటన చోటు చేసుకుంది. అక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ఘర్షణ జరగింది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
Next Story