- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేస్తున్నదనే కారణంతో గ్రామ పెద్దలు ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని మధిరలో క్షుద్రపూజలు చేశారనే అనుమానంతో గ్రామపెద్దలు ఓ మహిళ పట్ల క్రూరంగా వ్యవహరించారు. తమ ప్రాంతంలో 9 నెలల బాబు మృతికి సదురు మహిళనే కారణమని వారు ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామపెద్దలంతా కలిసి భర్తతో భార్య పన్ను పీకించారు. దీంతో ఆ మహిళ బాధ తట్టుకోలేక విలవిల్లాడింది.
Next Story