- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై భార్య వేడినీళ్లు పోసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరులోని పత్తేబాధ సెంటర్లో టైలర్గా పని చేస్తున్న వ్యక్తికి, భార్యకు గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం భర్త తన గదిలో నిద్రపోయాడు. ఆ సమయంలోనే భార్య భర్తపై పగతీర్చుకోవాలని నిర్ణయించింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడినీటిని పోసింది. దీంతో అతడు తీవ్ర తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ సీఐ ఆది ప్రసాద్, ఎస్ఐ కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.