తప్పుడు సమాచారంతో ఎన్నికలు అడ్డుకున్నారు: అచ్చెన్న

by  |
తప్పుడు సమాచారంతో ఎన్నికలు అడ్డుకున్నారు: అచ్చెన్న
X

దిశ, వెబ్‌డెస్క్: న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చి పంచాయతీ ఎన్నికలు అడ్డుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయినా ఎన్నికల షెడ్యూల్‌పై హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజల మద్దతుంటే ఎన్నికల విషయంలో భయమెందుకు అన్న అచ్చెన్నాయుడు.. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలను భాగస్వాములు చేశారని ఆరోపించారు. కరోనా ఉంటే ‘అమ్మ ఒడి’ సభను ఎలా నిర్వహించారని ప్రశ్నించిన అచ్చెన్న.. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు జరిగితే తమ అరాచకాలు సాగవన్న భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు.


Next Story

Most Viewed