- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: బేగంపేట రైల్వేస్టేషన్ లో ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి బాలుడి ప్రాణాన్ని కాపాడింది. నాంపల్లి నుంచి హుబ్లీ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు సాయంత్ర 4.7 గంటలకు బేగంపేట రైల్వేస్టేషన్ రెండో ప్లాట్ ఫాం దగ్గరకు వచ్చింది. అయితే ఈ సమయంలో తల్లి చేయి పట్టుకుని బాలుడు రైలు ఎక్కబోతుండగా జారి ప్లాట్ ఫాం రైలు పట్టాల మధ్య పడిపోయాడు. ఇంక కొద్ది సేపయితే రైలు కదల బోతుంది దీంతో తల్లి షబానా బేగం ఆందోలనకు గురైంది. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బాలుడు చేయిపట్టుకోని పైకి లాగాడు దీంతో బాలుడి తల్లి, అక్కడ ఉన్న స్థానికిలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story