- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడిన ఘటనలో 20 మంది ప్రయాణీకులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, హాస్పిటల్కు తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
Next Story