బస్సు బోల్తా.. 20 మంది మృతి

by  |
బస్సు బోల్తా.. 20 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిహువాస్ ప్రావిన్సు పరిధిలోని అంకష్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడిన ఘటనలో 20 మంది ప్రయాణీకులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే 18 మంది మరణించగా, హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.


Next Story

Most Viewed