- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకే మూసివేయాలి. బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. పెళ్లిళ్లు, తదితర శుభకార్యాల్లో గరిష్టంగా 20 మంది మాత్రమే అనుమతినిచ్చారు. ఈ నిబంధనలు రేపటి నుంచి అములోకి వస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.
Next Story