- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లంక కళాధర్ కోరినా బారిన పడి మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన కళాధర్కు జ్వరం రావడంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. హన్మకొండలోని ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి, ఆదివారం మృతిచెందారు.
Next Story