- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ 35 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ ఫేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ టెంప్ట్ అయ్యి వికెట్ చేజార్చుకున్నాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ సఫారీ బౌలర్లు విసిరిన ఆఫ్ స్టంప్ బంతులను వదిలేసినట్టుగానే.. విరాట్ కోహ్లీ కూడా వదిలేస్తే బాగుండేదన్నాడు. ఇక మీదట అయినా కోహ్లీ అటువంటి బంతులను వదిలేస్తే భారీ పరుగులు తీయగలడని చెప్పుకొచ్చాడు. నిజానికి అతడు ఒక స్టార్ బ్యాటర్ అని.. సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయగలడని విరాట్ ను నెహ్రా కొనియాడాడు.
Next Story