- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మంగళవారం మెదక్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటీయూ మెదక్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ… కరోనా కాలంలో ఆశా కార్యకర్తలకు అదనంగా రూ .5 వేలు చెల్లించాలని, ఏపీలో మాదిరిగా ప్రతినెల రూ .10 వేల వేతనం ఇవ్వాలని కోరారు. జాబ్ ఛార్ట్స్, సెలవులను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
Next Story