- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : శ్రీశెలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ఫైర్ యాక్సిండెంట్లో మృతిచెందిన ఏఈ ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అసద్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ విచారణకు ఆదేశించడమే కాకుండా, మృతులకు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రకటించారు.
Next Story