- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహమ్మదాబాద్ మండలం చౌదరి పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనురాధ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రామానికి మంజూరైన సీసీ రోడ్డు పనులు పూర్తి కావడం, పనులు చేసిన సర్పంచ్ కుమారుడు ఆంజనేయులు బిల్లులు డ్రా చేసుకునే క్రమంలో పంచాయతీ కార్యదర్శి తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆంజనేయులు ఏసీబీని ఆశ్రయించి విషయం చెప్పాడు. ఈ క్రమంలో గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అనురాధ తన స్వగృహంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆమె వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
Next Story