ఆదోనిలో గుప్తనిధుల ముఠా అరెస్ట్

by  |
ఆదోనిలో గుప్తనిధుల ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్ : కర్నూలు జిల్లా ఆదోనిలో గుప్తనిధుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్తనిధుల కోసం పలు ఆలయాలు, మసీదులు ధ్వంసం చేసిన 11మందిని గుర్తించారు. ప్రధాన నిందితుడైన బషీర్‎తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఆదోనికి చెందిన రవికుమార్, అజయ్, రామకృష్ణ, పరమేష్ గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed