- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:ఈ నెల 31లోగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ను నియమించాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. నియమించని పక్షంలో కోర్టు విచారణకు సీఎస్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్కు చెందిన రమ్య దాఖలు చేసిన పిల్పై బుధవారం విచారణ జరిగింది. మహిళా చైర్ పర్సన్ నియమకానికి జాప్యం ఎందుకని ఈ సందర్బంగా హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యంపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
Next Story