- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో మిగిలిన సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి 5, 7, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకోసం అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని కోరారు. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 8వ తేదీ వరకూ గడువు పొడగించినట్లు చెప్పారు. నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Next Story