ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

by  |
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
X

దిశ, నల్లగొండ: తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో మిగిలిన సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి 5, 7, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకోసం అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని కోరారు. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 8వ తేదీ వరకూ గడువు పొడగించినట్లు చెప్పారు. నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.


Next Story

Most Viewed