- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ల కోసం ఈనెల 31వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు సంచాలకులు సత్యనారాయణ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016-18 సంవత్సరాల మధ్య అర్హత సాధించిన విద్యార్థులు రెన్యూవల్ చేసుకోవచ్చని, 2019, 2020-21 విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు https://scholorships.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.
Next Story