- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా గంగాపురంలోని శివకుమార్ ఇంటిని కూల్చడం దారుణం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో శివకుమార్ అధైర్య పడొద్దని, ఆయనకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేగాంకుడా ఇళ్లు కూల్చేటప్పడు వీడియో తీసుకుంటే కేసులు పెడతారా అని అచ్చెన్నాయుడు పోలీసులను ప్రశ్నించారు. పేదవాడిని బలి చేయాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, సాంప్రదయాలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ప్రభుత్వం హరిస్తోందని వెల్లడించారు.
Next Story