- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
సీఎం జగన్ కల్చరే అగ్రికల్చరనీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రైతాంగాన్ని ఎన్ని రకాలుగా ఆదుకోవాలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని అని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగానికి జగన్ గొప్ప చేయూత నిచ్చారని తెలిపారు. ధరల స్థిరీకరణ, మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో రైతుకు కనీస హామీ దక్కిందని ఆయన అన్నారు.
Next Story