- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఆయన ఈ లేఖను రాశారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఎస్ఈసీ కోరారు. ప్రాణహాని కలిగిస్తానంటూ వెంకట్రామిరెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారని ఎస్ఈసీ తెలిపారు. వెంకట్రామిరెడ్డి తనపై భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిమ్మగడ్డ చెప్పారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీని ఎస్ఈసీ లేఖలో కోరారు.
కాగా ప్రాణాపాయం వస్తే ఎదుటి వారి ప్రాణాలను తీసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని నిమ్మగడ్డ రమేశ్ ఆరోపించారు.
Next Story