- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటనను హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వం అడ్డుకోవడంతో.. ఎస్ఈసీ కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎలాగైన ఎన్నికలు జరిపేందుకు రెడీ అవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఈరోజు లేదా రేపు ఉదయం న్యాయస్థానంలో పిటిషన్ పైల్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story