- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం ఎస్ఈసీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను డివిజన్ బెంచ్లో ఎస్ఈసీ సవాల్ చేస్తూ అత్యవసర పిటిషన్గా భావించి విచారించాలని కోరింది. ఈ పిటిషన్పై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటన చేయగా.. ఎస్ఈసీ ప్రకటనను సవాల్ చేస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఇవాళ ఎస్ఈసీ షెడ్యూల్ను సస్పెండ్ చేసింది.
Next Story