- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ… మాజీ ఎంపీ హర్షకుమార్పై, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. దళిత యువకులను రెచ్చగొట్టొద్దని.. అంత సరదాగా ఉంటే నక్సలైట్లలో చేరాలని ఆమె సూచించారు. దశిత యువకుడి శిరోమండనం కేసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని తెలిపారు. అదే టీడీపీ హయాంలో దళితులను దారుణంగా అవమానించారని విమర్శించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారని.. అప్పుడు నోరు మెదపని హర్షకుమార్ ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
Next Story