- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్, ప్రభుత్వం మధ్య వార్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరిని మించి మరొకరు నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21వరకు ఇంట్లో నుంచి బయటకు రానివ్వొద్దని ఎస్ఈసీ.. డీజీపీని ఆదేశించడంతో.. అభ్యంతరం తెలిపిన ప్రభుత్వం, ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ శనివారం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
Next Story