- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హథ్రస్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలే వాంగ్మూలం ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో నిజాన్ని కప్పిపుచ్చేందుకే అర్ధరాత్రి మృతదేహాన్ని కాల్చారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Next Story