- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మెన్ జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. కాపులను చంద్రబాబు వైపు తిప్పాలన్న పవన్ ప్రయత్నాలు ఫలించవని అన్నారు. గత ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపు చూస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.
Next Story