- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారమై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలన్న పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్నికలు వెంటనే జరగాలని ఎస్ఈసీని ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్లను డిస్మిస్ చేసింది.ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమని.. ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్ఈసీ నిర్ణయమని అభిప్రాయపడింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.దీనిపై తదుపరి విచారణ ఈ నెల 30 కి వాయిదా వేసింది.
Next Story