ఆ రెండు వర్గాలకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు

by  |
ఆ రెండు వర్గాలకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. దీంతో ఏపీ రాజీకీయాల్లో ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed