- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కంట్రోల్ రూమ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్కు కేటాయించిన రూ.13.80 కోట్లను విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి బదలాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story