ఇంటర్ సిలబస్ తగ్గింపు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సిలబస్ తగ్గింపు విషయాన్ని పరిశీలించి.. స్టడీ మేటీరియల్ రూపొందించేదుకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.</p>

ఇంటర్ సిలబస్ తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సిలబస్ తగ్గింపు విషయాన్ని పరిశీలించి.. స్టడీ మేటీరియల్ రూపొందించేదుకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Next Story