- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగులకు శుభవార్త
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. శాసనమండలిలో ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర లభించింది. గవర్నర్ ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుపై సంతకం చేశారు. ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఉద్యోగుల జీతాలపై సందిగ్ధం తొలగిపోయింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. శాసనమండలిలో ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర లభించింది. గవర్నర్ ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుపై సంతకం చేశారు. ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఉద్యోగుల జీతాలపై సందిగ్ధం తొలగిపోయింది.
Next Story






