- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫైర్ అయ్యారు. జగనన్న విద్యా కానుకపై ప్రతిపక్షం బురద జల్లుతోందని విమర్శించారు. కేంద్రం నిధులతో విద్యాకానుక అమలు చేస్తున్నారంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం యూనిఫాం, పాఠ్య పుస్తకాలకు మాత్రమే కేంద్ర నిధులు ఉపయోగిస్తున్నామని, నోట్ బుక్స్, బ్యాగ్స్, షూస్, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. జగనన్న విద్యా కానుకపై ప్రతిపక్ష నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
Next Story