మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: డీజీపీ

by  |
మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశారు.



Next Story

Most Viewed