- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుందనడం అవాస్తవం అని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల అమలుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువైందని అన్నారు. పది నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వారి కోసమే నిఘా యాప్ తీసుకొచ్చామని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా విజయం వైసీపీదే అని స్పష్టం చేశారు.
Tags: ap deputy cm narayana swamy, elections, chandrababu naidu, nigha app, many, drinks
Next Story