- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను… రెన్యువల్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అంతేగాకుండా పెండింగ్ వేతనాలను కూడా తక్షణమే అందించాలని లేఖలో పేర్కొన్నారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే సీఎం జగన్పై అనేక విమర్శలు చేసిన విమర్శలు తెలిసిందే.
Next Story