- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 1,031కరోనా కేసులు నమోదవ్వగా, చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు.
దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తంగా 8,65,705 కరోనా కేసులు నమోదు కాగా, 6,970 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,615 యాక్టివ్ కేసులుండగా.. 8,46,120 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.
Next Story