- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా, మరణాల సంఖ్య మాత్రం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,429 కేసులు వెలుగుచూడగా, 103 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.
తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,362 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 10,634 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున మృతి చెందగా, విశాఖలో 10, నెల్లూరులో 9, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో 8 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story