ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,869 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, 18 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 18,417 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 13,582 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరులో కరోనా బారిన పడి ఐదుగురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 345, పశ్చిమగోదావరి జిల్లాలో 304 కరోనా కేసులు వెలుగుచూశాయి.



Next Story

Most Viewed