- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఈనెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, పలు పథకాలు, కరోనా తీవ్రతతోపాటు పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. భేటీ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.
Next Story