కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..?

by  |
కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, పలు పథకాలు, కరోనా తీవ్రతతోపాటు పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. భేటీ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.



Next Story

Most Viewed