మిర్యాలగూడలో మరో ఇద్దరికి

by  |
మిర్యాలగూడలో మరో ఇద్దరికి
X

దిశ, మిర్యాలగూడ: పట్టణంలో మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్​వో కేస రవి తెలిపారు. స్థానిక మున్సిపల్​ ఆఫీస్​ సమీపంలో ఓ లెక్చరర్​తో పాటు రెడ్డికాలనీలో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన వీరు ఈ నెల 27న హైదరాబాద్​లోని ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారని చెప్పారు. అక్కడ వీరికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్​ హాస్పిటల్‌లో​ చికిత్స పొందుతున్నారు.

Next Story

Most Viewed