- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్ జిల్లాలో కరోనా కలకలం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముంబాయి నుంచి వచ్చిన ఓ వలస కూలీకి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సదరు వ్యక్తిది ఖానాపూర్ మండలం సత్తెనపల్లి. ఇప్పటికే ముంబాయి నుంచి వచ్చిన వలస కూలీల్లో నిర్మల్కు చెందిన ఒకరు, ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముంబాయి నుంచి వచ్చిన ఓ వలస కూలీకి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సదరు వ్యక్తిది ఖానాపూర్ మండలం సత్తెనపల్లి. ఇప్పటికే ముంబాయి నుంచి వచ్చిన వలస కూలీల్లో నిర్మల్కు చెందిన ఒకరు, ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story






