- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు మరొకటి నమోదయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా అతని సోదరునికి ఈ వ్యాధి సోకిందని ఆమె వివరించారు. కాగా, అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్కు పంపించామని స్పష్టం చేశారు. బాధితుడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె ప్రకటనలో వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు 252 కరోనా శ్యాంపిల్స్ సేకరించామని.. ఈ రోజు 28 షాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించినట్టు ఆమె వివరించారు.
tag: Another positive case, Karimnagar,
Next Story