- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కరోనా రోగుల కోసం ఢిల్లీలో రెండో ప్లాస్మా సెంటర్ ను ప్రారంభమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న లోక్ నాయక్ ఆస్పత్రిలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర ఉన్నతాధికురులతో కలిసి ఈ ప్లాస్మా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మొదటగా మేం ప్రారంభించిన ప్లాస్మా సెంటర్ విజయవంతమైందని, ఈ నేపథ్యంలో మరో సెంటర్ ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story