రాజధానిలో మరో ప్లాస్మా సెంటర్ ప్రారంభం!

by  |
రాజధానిలో మరో ప్లాస్మా సెంటర్ ప్రారంభం!
X

న్యూఢిల్లీ: కరోనా రోగుల కోసం ఢిల్లీలో రెండో ప్లాస్మా సెంటర్ ను ప్రారంభమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న లోక్ నాయక్ ఆస్పత్రిలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర ఉన్నతాధికురులతో కలిసి ఈ ప్లాస్మా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మొదటగా మేం ప్రారంభించిన ప్లాస్మా సెంటర్ విజయవంతమైందని, ఈ నేపథ్యంలో మరో సెంటర్ ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed