- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన పెద్దింటి సంతోష (50) సోమవారం ఉదయం మృతి చెందింది. కల్లీకల్లు తాగి రెండు రోజులుగా అస్వస్థతతో వింత ప్రవర్తనకు గురై ఇవాళ ఉదయం పొలం దగ్గర మూర్చ వచ్చి బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది.
ఇక నవాబ్పేట మండలం వట్టిమినేపల్లిలో కొమురయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కల్తీకల్లు మృతుల సంఖ్య 3కి చేరింది. ఇటీవలే కల్తీకల్లు తాగా పెండ్లిమడుగు వాసి కృష్ణారెడ్డి మృతి చెందాడు. వికారాబాద్, నవాబ్పేట్ మండలాల్లో కల్తీకల్లు తాగి 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వికారాబాద్, పరిగి, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు.
Next Story